హైదరాబాద్,అక్టోబర్ 16: తెలంగాణ ఉద్యమంపై పోలీసుల వైఖరి, అరెస్టులకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్కు రాజకీయ జేఏసీ పిలుపు ఇచ్చింది. రైల్రోకోకూడా కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు. సకల జనుల సమ్మె ఆగబోదని, తెలంగాణ వచ్చేదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. సకల జనులసమ్మెలో భాగంగా ఉద్యమ రూపాలను మారుస్తున్నామని, జేఏసీ సమావ్రశంలో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండ రాం చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment