Thursday, October 13, 2011

సమ్మె విరమిస్తేనే ఉద్యోగ సంఘాలతోచర్చలు: ప్రభుత్వం

హైదరాబాద్,అక్టోబర్ 13:  తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే  చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సమావేశమయిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు విధించిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటే ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె విరమణ ప్రకటన చేయాలని పేర్కొంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...