సమ్మె విరమిస్తేనే ఉద్యోగ సంఘాలతోచర్చలు: ప్రభుత్వం

హైదరాబాద్,అక్టోబర్ 13:  తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే  చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సమావేశమయిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు విధించిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటే ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె విరమణ ప్రకటన చేయాలని పేర్కొంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు