Saturday, October 29, 2011

ఇంటర్, టెంత్ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ ,అక్టోబర్ 29:  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను విద్యాశాఖ శనివారం ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 21వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీవరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ... పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...