మొగదిషు,అక్టోబర్ 5: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించి కనీసం 65 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వ భవనాల్లో బాంబు పేలింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. పరీక్షలు రాయడానికి మంగళవారం విద్యార్థులు గుమిగూడిన సమయంలో నాలుగు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల గృహ సముదాయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడులో మరణించినవారి 65 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడ్డారు. తమ లక్ష్యం మంత్రులేనని ఆల్ షబాబ్ చెప్పింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment