న్యూఢిల్లీ,అక్టోబర్ 13: భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి పునియా అమెరికాలోని పోర్ట్ లాండ్ లో జరిగిన హార్వెస్ట్ త్రో మీట్లో బంగారు పతకం సాధించింది. అయితే 2012లో లండన్లో జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో ఆమె విఫలమయింది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే 59.50 మీటర్ల మార్క్ ను అందుకోవాలి. కానీ ఆమె 59.39 మీటర్లు దూరానికి మాత్రమే దిస్కస్ విసిరింది. అమెరికాలో జరగనున్న మరో రెండు ఈవెంట్లలో గెలిచి ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని పునియా విశ్వాసం వ్యక్తం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment