బాన్సువాడ లో 77.62 శాతం పోలింగ్

నిజామాబాద్,అక్టోబర్ 13:  నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ స్థానానికి గురువారం నాడు  ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 77.62 శాతం పోలింగ్ నమోదయింది. ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు