Thursday, October 13, 2011

బాన్సువాడ లో 77.62 శాతం పోలింగ్

నిజామాబాద్,అక్టోబర్ 13:  నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ స్థానానికి గురువారం నాడు  ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 77.62 శాతం పోలింగ్ నమోదయింది. ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...