న్యూఢిల్లీ,అక్టోబర్ 19: ఈ ఏడాది గోవాలో నిర్వహించనున్న 42వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ-2011) లోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పనోరమ’ విభాగంలో ప్రదర్శనకు తెలుగు చిత్రం ‘విరోధి’ ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 24 చిత్రాలను ప్రదర్శించనుండగా అందులో తెలుగు భాష నుంచి ఇదొక్కటే ఉండటం విశేషం. శ్రీకాంత్ పాత్రికేయుడిగా నటించిన ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకురాలు సాయి పరాంజపే సారథ్యంలోని న్యాయనిర్ణేతల బృందం మొత్తం 118 ఎంట్రీలను పరిశీలించి వాటిలోంచి భిన్న భాషలకు చెందిన 23 చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment