కోల్ కతా,అక్టోబర్ 29: ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఏకైక టి 20 క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. పఠాన్, జడేజా, రైనా, కోహ్లీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment