Monday, October 10, 2011

యథావిధిగా గ్రూపు-2 పరీక్షలు

హైదరాబాద్ .అక్టోబర్ 10:   గ్రూపు-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈనెల 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.ఉద్యమ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న తెలంగాణ జేఏసీ విజ్ఞప్తిని సర్వీసు కమిషన్ తిరస్కరించింది. గ్రూపు-2 పరీక్షలకు సుమారు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...