హైదరాబాద్ .అక్టోబర్ 10: గ్రూపు-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈనెల 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.ఉద్యమ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న తెలంగాణ జేఏసీ విజ్ఞప్తిని సర్వీసు కమిషన్ తిరస్కరించింది. గ్రూపు-2 పరీక్షలకు సుమారు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment