Saturday, October 15, 2011

పొన్నం , జీవన్‌రెడ్డిలకు 14 రోజుల రిమాండ్

కరీంనగర్,అక్టోబర్ 15: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్‌రెడ్డిలకు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రైల్‌రోకో సందర్భంగా ఈ ఇద్దరు నాయకులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా  ప్రభుత్వ వ్యవహారశైలిని కోదండరామ్ ఖండించారు.  తెలంగాణ మంత్రుల వైఖరిని గర్హిస్తున్నామన్నారు. తెలంగాణవాదులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించలేదన్నారు. అరెస్ట్ లకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్ పాటించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...