కరీంనగర్,అక్టోబర్ 15: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్రెడ్డిలకు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రైల్రోకో సందర్భంగా ఈ ఇద్దరు నాయకులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా ప్రభుత్వ వ్యవహారశైలిని కోదండరామ్ ఖండించారు. తెలంగాణ మంత్రుల వైఖరిని గర్హిస్తున్నామన్నారు. తెలంగాణవాదులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించలేదన్నారు. అరెస్ట్ లకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్ పాటించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment