వెంకటేష్, మహేష్ బాబు కలిసి తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించే ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కావచ్చు. . ఈ చిత్రానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం వెంకటేష్ 'గంగ ది బాడీగార్డ్' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మహేష్ బాబు ‘దూకుడు’ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతూనే మరో పక్క 'బిజినెస్ మెన్' సినిమా చేస్తూనే, మరోపక్క మధ్యలో ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడుతున్నాడట.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment