హైదరాబాద్,సెప్టెంబర్ 25: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికే ఆ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో కాంగ్రెస్ను వీడటంతో పాటు ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ’(టీసీపీ) పేరుతో ఏకంగా కొత్తగా పార్టీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించినట్టు చెబుతున్నారు. కొత్తపార్టీలో చేరబోయే వారి జాబితాలోమంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్యలతో పాటు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment