సౌతాంప్టన్,సెప్టెంబర్ 7: భారత్తోజరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇంకా ఐదు బంతులు ఉండగానే జయ కేతనం ఎగురవేసింది. అలెస్టర్ కుక్ (80), కెవిస్టర్ (46) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వర్షం కారణం గా మ్యాచ్ ను శాపంగా మారడంతో 23 ఓవర్లకు కుదించారు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు మాత్రమే చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment