రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం
సౌతాంప్టన్,సెప్టెంబర్ 7: భారత్తోజరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇంకా ఐదు బంతులు ఉండగానే జయ కేతనం ఎగురవేసింది. అలెస్టర్ కుక్ (80), కెవిస్టర్ (46) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వర్షం కారణం గా మ్యాచ్ ను శాపంగా మారడంతో 23 ఓవర్లకు కుదించారు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు మాత్రమే చేసింది.
Comments