హైదరాబాద్,సెప్టెంబర్ 18: తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు వారు వేర్వేరుగా స్పీకర్ కార్యాయానికి రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు పంపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment