గాయత్రీదేవి గా కనకదుర్గమ్మ

శరన్నవరాత్రులలో గురువారం రెండవ రోజున

గాయత్రీ దేవి గా దర్శనమిచ్చిన బెజవాడ కనకదుర్గ 


విజయవాడ,సెప్టెంబర్ 29:  : దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ గురువారం రెండవ రోజున  గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  నవరాత్రుల్లో రెండోరోజు అమ్మవారు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.  శరన్నవరాత్రి ఉత్సవ్ల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు