విజయవంతంగా పృధ్వీ-2 పరీక్ష
బాలాసోర్,సెప్టెంబర్ 26: క్షిపణి సాంకేతిక పరిజ్ఞా నంలో భారత్ మరో మెట్టు పైకెక్కింది. అణు శీర్షాలను మోయగల పృధ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు సోమవారం చాందీపూర్ నుంచి విజయవంతంగా పర్రిక్షించారు. స్వదేశీ సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన పృధ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కిలో మీటర్ల దూరం లోని లక్ష్యాల పై దాడి చేయగల సామర్థ్యం పృధ్వీ-2 కలిగివుంది. బాలిస్టిక్ క్షిపణి విధ్వంసకరాలను గుర్తింవ్హగల సామర్థ్యం కూడా పృధ్వీ-2 కి ఉంది.
Comments