విజయవంతంగా పృధ్వీ-2 పరీక్ష

బాలాసోర్,సెప్టెంబర్ 26:  క్షిపణి సాంకేతిక పరిజ్ఞా నంలో భారత్‌ మరో మెట్టు పైకెక్కింది. అణు శీర్షాలను మోయగల పృధ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు సోమవారం చాందీపూర్ నుంచి  విజయవంతంగా పర్రిక్షించారు. స్వదేశీ సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన పృధ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కిలో మీటర్ల దూరం లోని లక్ష్యాల పై దాడి చేయగల సామర్థ్యం పృధ్వీ-2 కలిగివుంది.  బాలిస్టిక్‌ క్షిపణి విధ్వంసకరాలను గుర్తింవ్హగల సామర్థ్యం కూడా  పృధ్వీ-2 కి ఉంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు