బాలాసోర్,సెప్టెంబర్ 26: క్షిపణి సాంకేతిక పరిజ్ఞా నంలో భారత్ మరో మెట్టు పైకెక్కింది. అణు శీర్షాలను మోయగల పృధ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు సోమవారం చాందీపూర్ నుంచి విజయవంతంగా పర్రిక్షించారు. స్వదేశీ సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన పృధ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కిలో మీటర్ల దూరం లోని లక్ష్యాల పై దాడి చేయగల సామర్థ్యం పృధ్వీ-2 కలిగివుంది. బాలిస్టిక్ క్షిపణి విధ్వంసకరాలను గుర్తింవ్హగల సామర్థ్యం కూడా పృధ్వీ-2 కి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment