హైదరాబాద్,సెప్టెంబర్ 5: : బిజెపి నేత, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యజమాని గాలి జనార్ధన రెడ్డి, ఆ కంపెనీ సిఎండి శ్రీనివాసరెడ్డిలకు కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. బుధవారం లోపల పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment