భూకంపం మృతులు 11 ...
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: భారతదేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో పలుచొట్ల ఆదివారం సయంత్రం సంభవించిన భూకంపం లో 11 మంది మరణించారు. ఇది రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గ్యాంగ్టక్ పర్వత శ్రేణుల్లో భూకంపం కేంద్రం నమోదైంది. న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలువురు గాయపడ్డారు. సిక్రింలోని గ్యాంగ్టాక్ కేంద్రంగా భూకంపం తాకింది. సిక్కింలో నలుగురు, నేపాల్లో ఐదుగురు, బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఇద్దరు మరణించినట్లు సమాచారం.
Comments