శ్యామ్ మెండీస్ దర్శకత్వం వహిస్తున్న 23వ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ గా స్లమ్ డాగ్ పాప ఫ్రిదా పింటోను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తలు నిజం కడ ? తాజాగా ఈ సినిమాలో బాండ్ గర్ల్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నెం.1 హీరోయిన్ అందాల ఐశ్వర్యారాయ్ ను ఎన్నుకున్నారని సమాచారం. ఈ బాండ్ సినిమాలో డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథనం ప్రకారం జేమ్స్ బాండ్ తన మిషన్ లో భాగంగా ఈ సారి ఇండియా వస్తాడట. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇండియాలోనే జరగనుంది. ఇందుకోసం లొకేషన్ల అన్వేషన కూడా మొదలయింది. దీంతో కథానాయిక కూడా ఇండియన్ అయితే బాగుంటుందని భావించిన శ్యామ్ ఇందుకోసం ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ అయితే నాయికగా బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. అయితే ఈ విషయమై ఇంకా ఆమె నిర్ణయం తీసుకోలేదంటున్నారు. దట. ఐష్ ఇంతకు ముందు పింక్ ప్యాంథర్ 2, ప్రొవోక్డ్, ది లాస్ట్ లీజియన్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. కాగా, ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే వేచి చూడల్సిందే...
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment