Thursday, August 4, 2011

రామలింగరాజుకు బెయిల్ తిరస్కరణ

హైదరాబాద్ ,అగస్ట్ 4:  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. రామలింగరాజుతో పాటు మరో ఏడుగురు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...