వాషింగ్టన్అగస్ట్ 18: బాలీవుడ్ నటి శిల్పాషెట్టి తొలిసారిగా ఇంగ్లీషులో నటించిన ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికయింది. దోస్తానా హిందీ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన శిల్పాషెట్టి ఈ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్. శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైనా స్టార్ జియా యూ సరసన ఆమె నటించింది. సన్యాసినిగా మారిన నృత్యకారిణి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమాను ఈ నెల 22, 24 తేదీల్లో న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారని శిల్పాషెట్టి ట్విట్టర్లో పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment