చెన్నై: తమిళనాడు గవర్నర్గా కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రోశయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్యకు జయలలిత శుభాకాంక్షలు తెలిపారు. రోశయ్య చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎంపీ సుబ్బిరామిరెడ్డి, మంత్రి పితాని సత్యనారాయణ, జేడీ శీలం, పీ. సుశీల, విజయకాంత్, ఆనం రామ్నారాయణరెడ్డి, శంకర్రావు, శశిధర్రెడ్డి, కేవీపీ, నన్నపనేని, బొత్స సత్యనారాయణ, చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందచేసి శాలువాలతో సన్మానించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment