హైదరాబాద్,అగస్ట్ 29: రాష్ట్ర సాధన కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే బాటలో నడుస్తానని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. అన్నా హజారే లాగా ఉద్యమించి తెలంగాణ సాధిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సకల జనుల సమ్మెను వాయిదా వేయాలనే మంత్రి శ్రీధర్ బాబు సూచన అర్థరహితమని ఆయన అన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి సకల జనుల సమ్మెను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 2011 లోనే తెలంగాణ సాధించేలా కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment