Monday, August 22, 2011

ఇక పీఆర్పీ అదృశ్యం

గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ 
హైదరాబాద్,అగస్ట్ 22:  గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ సోమవారం జరిగింది.  ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన  చిరంజీవికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 16మంది పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. విలీన సభకు పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...