గాంధీభవన్లో పీఆర్పీ విలీన సభ
హైదరాబాద్,అగస్ట్ 22: గాంధీభవన్లో పీఆర్పీ విలీన సభ సోమవారం జరిగింది. ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన చిరంజీవికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 16మంది పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. విలీన సభకు పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.
హైదరాబాద్,అగస్ట్ 22: గాంధీభవన్లో పీఆర్పీ విలీన సభ సోమవారం జరిగింది. ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన చిరంజీవికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 16మంది పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. విలీన సభకు పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.
No comments:
Post a Comment