ఇక పీఆర్పీ అదృశ్యం

గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ 
హైదరాబాద్,అగస్ట్ 22:  గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ సోమవారం జరిగింది.  ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన  చిరంజీవికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 16మంది పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. విలీన సభకు పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు