హైదరాబాద్,అగస్ట్ 19 : టోల్ ఫీజులు, మూడో పక్ష బీమా ప్రీమియం, టైర్ల ధరలు తగ్గించాలనే డిమాండ్తో దక్షిణ భారత లారీ యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె గురువారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల లారీలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు సన్నద్దమైంది.
Friday, August 19, 2011
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment