వాషింగ్టన్అగస్ట్ 18: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుద్యోగం సహా వివిధ ఆర్థిక అంశాలపై విస్తృత ప్రజాబాహుళ్యానికి తన సందేశాన్ని వినిపించడానికి బస్సు యాత్రను ప్రారంభించారు. కీలకమైన మిన్నెసోట, లోవా, ఇల్లినాయిస్లలో ఈ బస్సుయాత్ర సాగుతోంది. 2012లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు ఒబామా అప్పుడే రంగంలోకి దిగినట్లు ఈ బస్సుయాత్రను బట్టి అర్థమవుతోంది. ప్రతినిధుల సభలో ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్ పార్టీపై తన బస్సుయాత్రలో ఒబామా విరుచుకుపడ్డారు. ఆర్థిక సంస్కరణలను, దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment