మాస్కో,అగస్ట్ 3: భారత్, రష్యాల మధ్య బిజినెస్, టూరిస్టు వీసాల జారీపై గత ఏడాది న్యూఢిల్లీలో కుదిరిన ఒప్పందాన్ని మంగళవారం రష్యా ప్రధాని పుతిన్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదించింది. ఇరుదేశాల పౌరులకు వీసాల జారీని సరళతరం చేస్తూ కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించిన కేబినెట్ దానిని రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదానికి పంపింది. పౌరులు, విద్యార్థులు, యాత్రికులు మొదలైనవారి పరస్పర ప్రయాణాలను సులభతరం చేసే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు రష్యా విదేశాంగ ఉప మంత్రి ఆండ్రీ డెనిసోవ్ కేబినెట్కు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment