తిరుపతి,అగస్ట్ 28: : శాసనసభ్యుడు చిరంజీవి తన 150వ చిత్రంపై మరోసారి స్పందించారు. తాను 150వ చిత్రంలో తన సోదరుడు, నిర్మాత నాగబాబు కోరిక మేరకే నటిస్తున్నానని చిరంజీవి ఆదివారం తిరుపతిలో చెప్పారు. తన 150వ చిత్రానికి తన తనయుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జన్ లోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయం అన్నారు. . గ్రామస్థాయిలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉందని దానిని పూడ్చేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పా రు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment