చెన్నై,జులై 2: ఇంగ్లండ్ టూర్ కు భారత క్రికెట్ జట్టుని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్లను జట్టులోకి తీసుకున్నారు. ధోనీని కెప్టెన్ గా , గౌతమ్ గంభీర్ ను వైఎస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రైనా, ముకుంద్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీశాంత్, ప్రవీణ్, ఇషాంత్ శర్మ, మునాఫ్, వృద్దిమాన్ సాహ, మిశ్రా, యువరాజ్ సింగ్ లకు స్థానం లభించింది. 17వ క్రీడాకారుడిగా వీరేంద్ర సెహ్వాగ్ ను తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment