Monday, July 11, 2011
దిక్కుమాలిన ప్రభుత్వం...సినిమా టిక్కెట్ల ధరనూ పెంచేసింది.
హైదరాబాద్,జులై 11: అన్ని ధరలూ పెరిగిపోయి జీవనం భారమై పోయిన పరిస్థితుల్లో రిలాక్స్ కోసం సినిమాకు వెడదామనుకునే వారికి ఆ సంతోషం కూడా మిగల్చలేదు దిక్కుమాలిన ప్రభుత్వం. కొందరు బడా నిర్మాతల లాబీయింగ్ కు తలొగ్గి సినిమా టిక్కెట్ల ధరలను పెంచి పారేసింది. మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎసి ధియేటర్ల టిక్కెట్ ధరను 50 రూపాయల నుంచి 60 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను 25 నుంచి 30 రూపాయలకు పెంచారు. ఇతర ప్రాంతాలలో ఎసి టిక్కెట్ ధరను 30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచారు. సాధారణ టిక్కెట్ ధరను 20 నుంచి 25 రూపాయలకు పెంచారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment