Thursday, July 14, 2011
పెరిగిన బస్సు చార్జీలు
హైదరాబాద్,జులై 14: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసీ) బస్సు చార్జీలను పెంచింది. మొదటి 20 కిలోమీటర్ల వరకు చార్జీలో లో మార్పులు ఉండవు. ఆ తర్వాత ఆర్డినరీ బస్సులకు 20 నుండి 40 కిలోమీటర్ల వరకు 1 రూపాయి, 40 నుండి 60 వరకు రూ.2, 60 నుండి 80 వరకు రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్ప్రెస్ బస్సులకు పది కిలోమీటర్ల వరకు మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment