Monday, July 18, 2011
నోళ్ళు పారేసుకోవద్దని అజాద్ సలహా...!
న్యూఢిల్లీ,జులై 18: పరస్పర దూషణలు మానుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో గులాం నబీ ఆజాద్ చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఈ సాయంత్రం జరిగింది. సంప్రదింపులు, విధివిధానాలపైనే చర్చ జరిగిందని తెలిసింది. ఆజాద్తో భేటిలో సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలు, 27 మంది ఎమ్యెల్యేలు, 15 మంది మంత్రులు, 10 మంది ఎమ్యెల్సీలు పాల్గొన్నారు. ఆజాద్తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటి సుమారు గంటన్నర సేపు జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment