Monday, July 18, 2011

నోళ్ళు పారేసుకోవద్దని అజాద్ సలహా...!

న్యూఢిల్లీ,జులై 18:  పరస్పర దూషణలు మానుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో గులాం నబీ ఆజాద్ చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఈ సాయంత్రం  జరిగింది.  సంప్రదింపులు, విధివిధానాలపైనే చర్చ జరిగిందని తెలిసింది. ఆజాద్‌తో భేటిలో సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలు, 27 మంది ఎమ్యెల్యేలు, 15 మంది మంత్రులు, 10 మంది ఎమ్యెల్సీలు పాల్గొన్నారు. ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటి సుమారు గంటన్నర సేపు జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...