శ్రీశైలం ,జులై 23: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం 809 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 2.68 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 9,070 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా జూరాలకు వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు. 2,62,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల గరిష్ట నీటిమట్టం 318.56 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.2 మీటర్లగా ఉంది. నీటి విడుదల కారణంగా దిగువ ప్రంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment