బెంగళూరు,జులై 28: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడ్యూర ప్ప తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పంపించారు. పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేసినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. తన నివాసంలో మద్దతుదారులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆషాడమాసం వెళ్లిపోయిన తర్వాత ఈ నెల 30న రాజీనామా లేఖను గరవ్నర్కు పంపాలని యడ్యూరప్ప నిర్ణయించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో యడ్యూరప్పను లోకాయుక్త తప్పుబట్టడంతో సీఎం సీటు నుంచి దిగిపోయాలని బీజేపీ అధినాయకత్వం ఆయన ను ఆదేశించింది. దక్షిణాదిన బీజేపీకి ఆశలు రేకిత్తించిన యడూర్యప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాటినుంచి వివాదాలు, పదవీ గండాలు ఎదుర్కొన్నారు. అసమ్మతిని చవిచూశారు. ఆఖరికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇరుక్కుని పదవి కోల్పోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment