Saturday, July 2, 2011

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్వితోవా

లండన్,జులై 2: వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ టైటిల్స్ను  చెక్ క్రీడాకారిణి క్వితోవా గెలుచుకుంది.   ఫైనల్స్ లో క్వితోవా 6-3, 6-4తో షరపోవాపై గెలుపొందింది. మార్టినా తరువాత వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న చెక్ క్రీడాకారిణి క్వితోవా.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...