Sunday, July 10, 2011
ఉపరాష్ట్రపతి రేసులో సుశీల్ కుమార్ షిండే
న్యూఢిల్లీ,జులై 10: వచ్చే ఏడాది జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు తాను రేసులో వున్నానని కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధి ఆశీస్సులున్నాయని షిండే అన్నారు. దళిత వర్గానికి చెందిన షిండే... గాంధీ, నెహ్రూ కుటుంబాలకు అత్యంత విధేయుడు. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా షిండే సేవలందించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment