ఓస్లో,జులై 23: నార్వే రాజధాని ఓస్లోలోని ప్రధానమంత్రి కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు ఓ దీవిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటనల్లో 87మంది దుర్మరణం పాలయ్యారు. బాంబు దాడిలో ఏడుగురు మృతి చెందగా, ఓటోయ ద్వీపంలో జరుగుతున్న యువజన సమ్మేళనంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో సుమారు 80మంది మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment