Wednesday, July 13, 2011
టి.కాంగ్రెస్ 48 గంటల నిరశన దీక్ష
హైదరాబాద్ .జులై 13: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల 48 గంటల నిరశన దీక్ష బుధవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రాజీనామాలు చేసినా అధిష్టానం నుంచి ఎలాంటి అనుకూల ప్రకటన రాకపోవటంతో మరింత ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ నేతలు దీక్షలకు దిగారు. 48 గంటల దీక్షలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు, 14 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment