టి.కాంగ్రెస్ 48 గంటల నిరశన దీక్ష
హైదరాబాద్ .జులై 13: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల 48 గంటల నిరశన దీక్ష బుధవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రాజీనామాలు చేసినా అధిష్టానం నుంచి ఎలాంటి అనుకూల ప్రకటన రాకపోవటంతో మరింత ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ నేతలు దీక్షలకు దిగారు. 48 గంటల దీక్షలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు, 14 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు.
Comments