హైదరాబాద్,జులై 5: తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య 109కి చేరుకంది. తాజాగా కెసిఆర్, శంకర రావు, విజయశాంతి రాజీనామాలు చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 12కు,శాసనసభ్యుల సంఖ్య 99కు చేరుకుంది. టి.ఆర్.ఎస్. బి.జె.పి. సి.పి.ఐ. ఎమ్మెల్యేలు కూడా రాజినామాలు చేSaaru. పార్టీల వారీగా రాజీనామా చేసిన శాసనsabhyula వివరాలు: కాంగ్రెస్ - 43,టిడిపి - 37,టిఆర్ఎస్ - 11, సిపిఐ - 4,పిఆర్పి - 2, బిజెపి -2. 15 మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment