Thursday, June 9, 2011

వరి, పత్తి పంటలకుమద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ, జూన్ 9:   వరి, పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. వరికి క్వింటాలుకు రూ.80, పత్తికి క్వింటాలుకు రూ.300 పెంచుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. 2011-12 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి సామర్థ్యం పెంపుకు వీలుగా మద్దతు దర పెంచుతూ కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...