వరి, పత్తి పంటలకుమద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ, జూన్ 9:   వరి, పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. వరికి క్వింటాలుకు రూ.80, పత్తికి క్వింటాలుకు రూ.300 పెంచుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. 2011-12 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి సామర్థ్యం పెంపుకు వీలుగా మద్దతు దర పెంచుతూ కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు