న్యూఢిల్లీ, జూన్ 7: ఫైర్ బ్రాండ్ ఉమా భారతి తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సమక్షంలో ఆమె మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో అద్వానీతో విబేధించి బయటకువెళ్లిన ఉమా భారతి ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. బీజేపీ ఉమాభారతికి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.
Tuesday, June 7, 2011
సొంత గూటికి ఉమా భారతి
న్యూఢిల్లీ, జూన్ 7: ఫైర్ బ్రాండ్ ఉమా భారతి తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సమక్షంలో ఆమె మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో అద్వానీతో విబేధించి బయటకువెళ్లిన ఉమా భారతి ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. బీజేపీ ఉమాభారతికి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment