సొంత గూటికి ఉమా భారతి


న్యూఢిల్లీ, జూన్ 7:    ఫైర్ బ్రాండ్ ఉమా భారతి తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సమక్షంలో ఆమె మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో అద్వానీతో విబేధించి బయటకువెళ్లిన ఉమా భారతి ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. బీజేపీ ఉమాభారతికి ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.


Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు