Wednesday, June 15, 2011

కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలు

హైదరాబాద్,జూన్ 15: : రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నకిరేకల్,దేవరకొండ, నాగర్‌కర్నూల్,కొల్లాపూర్, పరకాల, జంగారెడ్డిగూడెం, పుట్టపర్తి, గుత్తి పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...