ఆంటిగ్వా,జూన్ 12: వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డే లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. విండీస్ విధించిన 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 86(91 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పటేల్ 46, హర్భజన్ 41, ప్రవీణ్కుమార్ 25, బద్రీనాథ్ 11, ధావన్ 4, రైనా 3 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో సమీ, బిషూ రెండేసీ, రస్సెల్, పోలార్డ్ తలో వికెట్ తీశారు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 92 పరుగులు చేసిన విండీస్ బ్యాట్స్మన్ రస్సెల్ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment