Friday, June 3, 2011

రాందేవ్‌తో ప్రభుత్వ చర్చలు విఫలం

న్యూఢిల్లీ,జూన్ 3: యోగా గురువు బాబా రాందేవ్‌ తో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు  ఓ కొలిక్కి రాలేదు. దీనితో  సత్యగ్రహం పేరుతో ఆమరణ దీక్ష యధావిధిగా జరుగుతుందని రాందేవ్‌ బాబా తెలిపారు.. దేశరాజధానిలోని ఓ హోటల్ బాబా, కేంద్రమంత్రి సిబాల్‌ల మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న సిబాల్ నల్లధనంపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వుందని తెలిపినట్టు సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...