న్యూఢిల్లీ,జూన్ 3: యోగా గురువు బాబా రాందేవ్ తో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. దీనితో సత్యగ్రహం పేరుతో ఆమరణ దీక్ష యధావిధిగా జరుగుతుందని రాందేవ్ బాబా తెలిపారు.. దేశరాజధానిలోని ఓ హోటల్ బాబా, కేంద్రమంత్రి సిబాల్ల మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న సిబాల్ నల్లధనంపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వుందని తెలిపినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment