కింగ్స్టన్ , జూన్ 21: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 246 పరుగులకు ఆలౌటయింది. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రైనా( 80), హర్భజన్ సింగ్( 70) అర్థసెంచరీలతో ఆదుకున్నారు. ముకుంద్ 11, విజయ్ 8, ద్రావిడ్ 40, లక్ష్మణ్ 12, కొహ్లి 4, ప్రవీణ్కుమార్ 4, మిశ్రా 6 పరుగులు చేశారు. ధోనీ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వార్డ్స్ 4, రామ్పాల్ 3, బిషూ 3 వికెట్లు తీశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment