తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 246 పరుగులకు ఆలౌట్

కింగ్‌స్టన్ , జూన్ 21: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 246 పరుగులకు ఆలౌటయింది. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రైనా( 80), హర్భజన్ సింగ్( 70) అర్థసెంచరీలతో ఆదుకున్నారు. ముకుంద్ 11, విజయ్ 8, ద్రావిడ్ 40, లక్ష్మణ్ 12, కొహ్లి 4, ప్రవీణ్‌కుమార్ 4, మిశ్రా 6 పరుగులు చేశారు. ధోనీ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వార్డ్స్ 4, రామ్‌పాల్ 3, బిషూ 3 వికెట్లు తీశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు