ధర్మశాల,మే 18: ఇక్కడి హెచ్పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐ.పి.ఎల్. మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 111 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వాల్తాటి (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆరంభంలో వేగంగా ఆడాడు. వాల్తాటి ఉన్నంతసేపు ప్రేక్షక పాత్ర పోషించిన గిల్క్రిస్ట్... ఆ తర్వాత చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను బెదరగొట్టాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఘోరపరాజయాన్ని చవిచూసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment