తిరువనంతపురం,మే 19: కేరళ రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ ప్రమాణస్వీకారం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పదవిని చాందీ చేపట్టడం ఇది రెండవసారి. రాజ్భవన్లో గవర్నర్ ఆర్ఎస్ గవాయి చేతుల మీదుగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్తోపాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment