హైదరాబాద్,మే 13: ఉప ఎన్నికలలో ఓటమికి ఎవరూ బాధ్యత వహించవలసిన అవసరంలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన తరువాగత సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలలో ఇటువంటివి సహజమని అన్నారు. ఇటువంటి ఫలితాలు చాలా ఎన్నికలలో చూశామన్నారు. ప్రత్యేక పరిస్థితులలో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రావలసిన ఓట్లు వైఎస్ కుటుంబ సభ్యులకు మళ్లాయన్నారు. వైఎస్ఆర్ పై ఉన్న గౌరవాన్ని ప్రజలు చూపించారని తెలిపారు. ప్రజల తీర్పుని గౌరవిస్తామన్నారు. అందరూ కష్టపడి పనిచేసినా ప్రజల మద్దతు వారికి ఉందని, ప్రజాస్వామ్యంలో గొప్ప తనం ఇదేనని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment