వాషింగ్టన్,మే 19: ఒసామా బిన్ లాడెన్ మృతితో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా తాత్కాలిక అధినేతగా ఈజిప్టు ప్రత్యేక దళాల మాజీ అధికారి సైఫ్ అల్ ఆడెల్ బాధ్యతలు నిర్వహించడానికి నిర్ణయం జరిగినట్లు సిఎన్ఎన్ పేర్కొంది. అల్ఖైదాలో ఉన్నత స్థాయి వ్యూహకర్త, సీనియర్ మిలిటరీ నాయకుడైన సైఫ్ అల్ ఆడెల్ అల్ఖైదా తాత్కాలిక చీఫ్గా వ్యవహరించడానికి నిర్ణయమైనట్లు మాజీ లిబియా మిలిటెంట్ నోమన్ బెనోట్మన్ను ఉటంకిస్తూ సిఎన్ఎన్ పేర్కొంది. పాకిస్తాన్కు చెందిన ‘ద న్యూస్’ వార్తాపత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆడెల్ అల్ఖైదా చీఫ్గా నియమితుడైనట్లు ధ్రువీకరించింది. అల్ఖైదాలో లాడెన్ తర్వాత స్థానంలో డిప్యూటీగా ఉంటూ వచ్చిన అల్జవహరీ కూడా ఆడెల్ను తాత్కాలిక చీఫ్గా అంగీకరించినట్లు సిఎన్ఎన్ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment