న్యూఢిల్లీ,మే 31: లోక్పాల్ బిల్లుపై వివిధ రాష్ట్రాలోని ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేఖలు రాశారని కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలిపారు. ప్రధాన మంత్రిని, పార్లమెంట్ సభ్యులను, ఉన్నత న్యాయవ్యవస్థల్ని లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలా అనే విషయంపై రాష్ట్రాల నుంచి, రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని సేకరించేందుకు లేఖ రాశారని ఆయన తెలిపారు. అంతేకాక ఉన్నత పదవుల్ని నిర్వహిస్తున్న వారిని లోక్పాల్ లేదా లోకయుక్తాపరిధిలోకి తీసుకురావాలా అని లేఖలో అడిగినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై పౌర సమాజంలోని సభ్యుల, రాజకీయ పార్టీల, నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదురలేదన్నారు. ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment